తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు

0
281

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సబ్యుల అధ్వర్యంలో 2025 గద్దర్ అవార్డ్స్ నిన్న ప్రకటించిన వాటి లో తక్కువ తో బడ్జెట్ తీసిన సినిమా లు ,బెస్ట్ ఫిల్మ్స్ గా అవార్డులు గెల్చుకోవడం నిజంగా గొప్ప విషయం అంధులోను తెలంగాణ కంటెంట్ ఉన్న కథలు తో వచ్చిన రెండు సినిమాలు అవార్డులు గెల్చుకోవడం మరో విశేషం ఈమధ్య సరైన కంటెంట్ లేకుండా వందల కోట్లు పెట్టి  గ్రాఫిక్స్  తో సినిమాలు తీస్తు ,చుస్తున్నా ప్రేక్షకుల దిమాక్కరాబ్ చేస్తున్న నిర్మాతలు, దర్శకులు, ఇలాంటి సినిమాలు చేస్తున్న వారిని చుస్తు నెర్చుకోవాలి ,మొన్న ఇ మద్య వచ్చిన  పల్లెటూరి వాతావరణం, అడవుల సంరక్షణ, ప్రకృతి ప్రేమికుల కథతో . నాగదుర్గ (జానపద నటి ) మొదటిసారి వెండితెరకు పరిచయం చేస్తూ  తీసిన 'కలివి వనం " సినిమా ,ప్రకృతియే మనల్ని కాపాడుతుంది" అనే సిద్ధాంతంతో, అడవుల రక్షణ, పర్యావరణ సమతుల్యత గురించి ఈ సినిమా తెలియజేస్తుంది.కంటెంట్ బాగున్నా నిర్మాత షాపామో లేదా పబ్లిసిటీ లోపమో గానీ ఆ సినిమాకి అవార్డు వస్తుందని గంపెడు ఆశతో ఉన్నా ఈ సినిమా టీమ్ కి నిరాశే మిగిలింది, ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టి , వందల కోట్లు పెట్టి సినిమా చెసినా ఆది బూడిదల లో,పోసిన పన్నీర్ అవుతుంధని ఈ మద్య కొన్న సినిమాలు నిరూపించాయి, ఇప్పటికైనా నిర్మాతలు రాబోతున్న రచయితలు, దర్శకులకు ఛాన్సులు ఇస్తే ఇలాంటి తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తు అవార్డులతో పాటు నిర్మాతలకు డబ్బు వచ్చేలా వారి కృషి ఉంటుంది 

Search
Categories
Read More
Andhra Pradesh
జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన – జిల్లా కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు...
By John Baji 2026-02-11 06:04:43 0 289
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 757
Telangana
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు! తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99...
By Pinnehasan Odela 2026-03-06 06:46:07 0 150
Andhra Pradesh
ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక
చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం...
By Gadiyapudi Narendra 2026-03-22 17:28:10 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com