‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి

0
353

దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో భూగర్భజలాలు అడుగంటిపోయి సిటీ లో ని అపార్ట్‌మెంట్లు బోర్లు ఎండిపోతున్నవి అవసరాలకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం సరపరా చెస్తోన్న మంజీర, గోదావరి నీరు ఎప్పుడొస్తాయో తెలియని   పరిస్థితి,వచ్చిన అవసరాలకు సరిపడవు ముక్యంగా సిటీ శివారు ఏరియా ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల లా తో పాటూ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు కి వారి అవసారాల దృష్ట్యా, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేస్తూ ప్రతి రోజు చేతి నీడ డబ్బులు సంపాదించుకుంటున్నారు కనుక ,ఈ వేసవి కాలంలో ప్రభుత్వం నీటి సరఫరా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ జనాభా పథకం: దూరదృష్టి నిర్ణయమా? రాజకీయ వ్యూహమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా తగ్గుదల భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని భావిస్తూ, మూడో బిడ్డకు...
By Babitha Babitha 2026-05-22 06:13:08 0 45
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.
మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే...
By Pagadala Venkateswar 2026-03-10 08:45:25 0 194
Bharat
HAPPY REPUBLIC DAY!
The strength of a nation lies in the power of its people’s voice. Today, we celebrate the...
By Bharat Aawaz 2026-01-25 18:45:19 0 705
Andhra Pradesh
అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-04-23 03:37:17 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com