ప్రజా దర్బార్'కు విశేష స్పందన

0
166

బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభించింది. 25వ వార్డులో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ద్వారాకనగర్ ప్రజలు రైల్వే క్వార్టర్స్ మీదుగా రాకపోకలకు దారి ఇచ్చేలా చూడాలని కౌన్సిలర్ లక్ష్మి, టీడీపీ నాయకులు సత్యనారాయణ కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ సమస్యలపై వినతులు ఇచ్చారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్....
By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 203
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 149
Tripura
Tripura Police Seize 1,000 Kg Cannabis from Reserve Forest |
Tripura police seized over 1,000 kilograms of cannabis from a reserve forest, highlighting...
By Pooja Patil 2025-09-16 10:35:52 0 651
Telangana
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...
By Sidhu Maroju 2025-10-21 10:38:28 0 236
Andhra Pradesh
క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.
AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన...
By Pagadala Venkateswar 2026-01-24 14:58:00 0 108
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com