ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
Posted 2026-03-06 22:50:22
0
353
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులు..తమ అసలు బాధ్యతను విస్మరించి సైడ్ బిజినెస్లలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండో ఆదాయంపై మక్కువతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
GIFT City Goes Global: Taiwan’s CTBC Bank Opens Branch
In a historic first for Indo-Taiwanese financial relations, CTBC Bank Co. Ltd. has inaugurated...
Sharad Bhaskar Darade, IPS: Leading with Courage & Vision
A distinguished 2013-batch AGMUT cadre IPS officer, Shri Sharad Bhaskar Darade has earned a...
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల చొరవ - 1930 హెల్ప్లైన్
డిజిటల్ యుగంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు పటిష్టమైన చర్యలు...
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు...
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు!
సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్...