అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన

0
123

విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు

 

విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా,

కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రాప్తాడు బస్టాండ్ నందు మరియు కూడేరు ఏఈఈ విద్యుత్ కార్యాలయం ఎదుట, అలాగే గార్లదిన్నె ఏఈఈ విజయ్ కుమార్ గారు MRO కార్యాలయం దగ్గర విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోర్డింగుల ఆయా ప్రదేశాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రయాణీకులు, వినియోగదారులతో పాటు సామాన్య ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగి, విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏ కొత్తకోట దగ్గర ఆక్సిడెంట వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఏ కొత్తకోట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ద్విచక్ర...
By Kothuru Murali 2026-01-01 12:37:33 0 134
Telangana
కార్యకర్తల ఆరెస్ట్లు
మున్సిపాల్ ఎన్నికల్లో BRS బాలన్నీ  దేబతీయదానికే ప్రభుత్వం అరెస్టులు,వేదింపులకు పాల్పడుతుందని...
By Sadaq Sadaq 2026-02-01 11:58:18 0 220
Andhra Pradesh
ఉద్యోగులకు 7358 కోట్ల పెండింగ్ బిల్లు విడుదల గ్రీన్ సిగ్నల్
*Press Release*   *ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్*...
By Rajini Kumari 2026-04-02 16:46:33 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com