మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP.

0
151

అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు బుధవారం డిఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షలో, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో మదనపల్లె, పుంగనూరు, బి. కొత్తకోట సర్కిళ్ల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
ప్రజల రక్షణే ధ్యేయం: తెలంగాణ పోలీసుల నిబద్ధత
తెలంగాణ పోలీసుల నిబద్ధత అద్వితీయం. సమాజ భద్రత కోసం వారు అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల ప్రాణాలకు,...
By Kalaga Sailaja 2026-06-26 04:53:52 0 51
Telangana
Telangana gaddar awards
2025 తెలంగాణ "గద్దర్‌ " అవార్డుల ప్రకటన   ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)...
By G k Nookala 2026-03-07 17:58:32 0 236
SURAKSHA
Rakesh Kumar IAS: A Dedicated Leader in Public Service
The Journey Begins "The true measure of administration lies in how effectively it transforms the...
By Fathima Safa 2026-07-23 07:23:35 0 27
Andhra Pradesh
వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ప్రారంభం: రైతులకు నీటి భద్రత.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో "నీటి భద్రత" కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్...
By Pagadala Venkateswar 2026-04-07 04:04:02 0 141
Rajasthan
Heavy Rain Disrupts Life in Parts of Rajasthan
Heavy rainfall has affected parts of Jaipur and several other districts of Rajasthan, leading to...
By Navya Sree 2026-06-27 07:36:46 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com