శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు

0
124

రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు మరియు ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రామాపురం ఐటిపి అధ్యక్షుడు బాబు రామాంజనేయులు రాయచోటి మండలం ఐటీడీపీ ఉపాధ్యక్షులు మధుబాబు మరియు గ్రామ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:23:37 0 181
Andhra Pradesh
మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్‌కు రూ.70 పెరుగుదల.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న...
By Pagadala Venkateswar 2026-02-18 07:03:43 0 96
Telangana
నిబంధనలు తుంగలో తొక్కి వేసవిలోనూ పాఠశాలల నిర్వహణ.|
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు...
By Sidhu Maroju 2026-03-28 08:07:34 0 91
Andhra Pradesh
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
By Pagadala Venkateswar 2026-02-24 08:05:46 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com