చీరాలలో అంగన్వాడీల నిరసన...

0
141

చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళన
బాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్‌గా కోరారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ పోలీసు సిబ్బంది ధర్నా శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం అమానుష చర్యగా భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు వసంతరావు, బాబూరావు, లింగం జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Bharat Aawaz
Nelson Mandela International Day – July 18 A Day to Inspire Change, A Lifetime to Serve Humanity
Every year on July 18, the world unites to celebrate the birth and legacy of one of the...
By Citizen Rights Council 2025-07-17 18:52:56 0 2K
Telangana
కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ...
By Sidhu Maroju 2025-12-20 11:33:51 0 165
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:   విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర...
By Rajini Kumari 2025-12-30 10:30:36 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com