పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి

0
108

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పలు పత్రికలతో పాటు సోషల్ మీడియా ఛానల్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, విలేకరులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*   *నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...
By Rajini Kumari 2026-01-10 13:24:43 0 141
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం
కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే...
By Hari Krishna 2025-12-14 06:55:23 0 276
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 2K
Telangana
హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!
నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...   భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్...
By Gujile Ramu 2026-05-07 08:55:37 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com