దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు

0
93

*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*

 

 

 *మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు*

 

 *గురువారం విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా క్యూ లైన్ లో బ్రాస్లైట్ క్రింద పడిపోవడంతో*

 

 సంబంధిత బ్రాస్లైట్ ను వెంటనే గుర్తించి ఆ బ్రాస్లైట్ తిరిగి బాధిత భక్తులకు

 సెక్యూరిటీ గార్డ్ అందజేయడం జరిగింది.

 

 టెంపుల్ ఇన్స్పెక్టర్ డివిఎన్ రాజు ( మంగళగిరి రాజు ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది నేతృత్వంలో తిరిగి వారికి బాధిత భక్తులకు అందజేశారు.

 

 ఈ సంఘటన గురించి తెలుసుకున్న దుర్గ గుడి ఈవో శీనా నాయక్ సంబంధిత మహిళా సెక్యూరిటీ గార్డును అభినందించి శనివారం ఆమెకు పట్టుచీరతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

 

 దేవస్థానంలో అంకితభావంతో విధులు నిర్వహించే వారిని పారదర్శకంగా వ్యవహరించే వారిని అభినందించే తీరు ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంపొందించే విధంగా ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Search
Categories
Read More
Telangana
Maala Employees coordination committee
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి...
By G k Nookala 2026-03-06 14:45:34 0 70
Andhra Pradesh
విజయవాడ ఎమ్మెల్సీ ఎండి రహుల్ల కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు
విజయవాడ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారి కార్యాలయం నందు 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు 59 వ డివిజన్...
By Rajini Kumari 2026-01-26 08:00:33 0 180
Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
By Pagadala Venkateswar 2026-04-03 05:54:01 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com