మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం

0
226

* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏

తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు : 

1. ఉదయం : 10.30 గం|| లకు దర్శి పట్టణం 17వ వార్డ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారు.

2. ఉదయం : 11.00 గం||లకు దర్శి మండలం, వెంకటాచెలం పల్లి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారు.

కావున దర్శి నియోజకవర్గం లోని టిడిపి, జనసేన, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు , టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగ కోరుచున్నాము.

         ఇట్లు...

తెలుగుదేశం పార్టీ కార్యాలయం,

దర్శి నియోజకవర్గం.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 133
Andhra Pradesh
ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90)...
By Pagadala Venkateswar 2026-04-13 05:54:58 0 92
Andhra Pradesh
నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత...
By Boya Dasthagiri 2026-04-10 01:20:52 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com