మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
Posted 2026-02-27 09:10:34
0
149
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. డా. డి. శ్రీహరి (ఎం.ఎస్.) మరియు డా. టీ. భారతి (ఎం.డి.ఎస్.) పర్యవేక్షణలో ఎండోస్కోపి, ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు, ఆధునిక దంత చికిత్సలు, సాధారణ శస్త్రచికిత్సలు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. 24 గంటల అత్యవసర సేవలు, ఆధునిక పరికరాలు, సౌకర్యవంతమైన వసతులతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆసుపత్రి మదనపల్లెలో వైద్య రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించనుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
CII Urges Expansion of Chennai Airport Capacity
The Confederation of Indian Industry (CII) has urged the government to establish a new airport...
WB Retired Police: Service Continues Beyond Uniform
Yesterday retired West Bengal police officers proved that service never stops with uniform. They...
తెలంగాణ & ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ...
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...