ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం

0
156

చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం ఏర్పాటు చేశారు.
 ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సవరణ,తొలగింపు,కార్యక్రమాలు పారదర్శకతో బిఎల్వోలు చేస్తున్నారని  ఏమైనా లోటు పాట్లు ఉంటే మా దృష్టికి తేవాలని అన్నారు  అలాగే ఇప్పటివరకు చేర్చిన ఓటర్లు,సవరించిన,తొలగించిన ఓటర్ల వివరాలు తెలియజేశారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల వారు తమ బూతు ఏజెంట్ల వివరాలు విధిగా ఇవ్వాలని మార్చి రెండవ వారం లోపల మీ బూత్ ఏజెంట్ లిస్టు ఇవ్వాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,వేటపాలెం ఎమ్మార్వో గీతా రాణి,చీరాల ఎంపీడీవో విజయ శ్రీ,వేటపాలెం ఎంపీడీవో రాజేష్,చీరాల మున్సిపల్ కమిషనర్ డేనియర్ జోసెఫ్,
 జనసేన పార్టీ నుండి గూడూరు శివరాం ప్రసాద్,తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్,బీఎస్పీ నుండి భగత్ సింగ్,సిపిఎం నుండి ఎన్ బాబురావు,వైఎస్ఆర్సిపి నుండి బత్తుల అనిల్ , గుంటూరు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ అలీమ్ మరియు ఎంపీటీవో ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
By Kothuru Murali 2026-01-20 14:16:18 0 145
Telangana
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ల బదిలీలు.|
హైదరాబాద్ :  తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు. సీఎంవో నుండి ఐఏఎస్ జయేష్...
By Sidhu Maroju 2025-12-25 17:54:25 0 178
Andhra Pradesh
ప్రతి ఇంటిపైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి -47 వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శరకణం రాజబాబు.
కిర్లంపూడి, , ఏప్రియల్ 06: ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైనా బిజెపి జెండా ఎగరడమే...
By Nandika Jayababu 2026-04-06 15:50:39 0 227
Andhra Pradesh
కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము
విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా...
By Mobbu Venkatramana 2026-01-26 13:57:37 0 486
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com