బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

0
222

బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖామంత్రి రాంనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే బేబినాయన, సర్పంచ్ చోడవరపు సూర్యనారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు బి.శ్రీరామమూర్తి వినతిపత్రం అందించారు. అమరావతిలో బుధవారం మంత్రిని కలిశారు. కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మిస్తామని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

#BOIENA RAJESH

Search
Categories
Read More
Rajasthan
जयपुर में मार्केटिंग धोखाधड़ी का भंडाफोड़, ३७ गिरफ्तार
जयपुर शहर में शुक्रवार को एक बड़ी #मार्केटिंग_धोखाधड़ी का भंडाफोड़ हुआ। कर्दानी क्षेत्र के...
By Pooja Patil 2025-09-13 08:30:13 0 155
Andhra Pradesh
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
రాయచోటి నియోజకవర్గం. రామాపురం మండలం. (16-03-2026)   రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన...
By Benguluri Madhubabu 2026-03-17 07:35:28 0 139
Andhra Pradesh
మహిళా క్రికెట్ శ్రీచరునికి 2.5 కోట్ల చెక్కును అందజేసిన మంత్రి నారా లోకేష్
*మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత*   *శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ ను...
By Rajini Kumari 2025-12-17 08:51:31 0 166
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com