ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ

0
92

అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేలా భద్రత కల్పించారు. బుధవారం ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత
కర్తవ్యం జయశాంతి!   కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి...
By Rajini Kumari 2026-01-20 10:29:13 0 108
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com