ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ

0
124

అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేలా భద్రత కల్పించారు. బుధవారం ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత...
By Boya Dasthagiri 2026-03-31 11:48:39 0 207
Telangana
"నిషేధిత పత్తి విత్తనాల స్మగ్లింగ్‌పై మల్కాజిగిరి పోలీసుల భారీ ఆపరేషన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : శామీర్‌పేట్ పరిధిలో నిషేధిత బీటీ-3 (BG-III HP వెరైటీ) పత్తి...
By Sidhu Maroju 2026-05-11 12:41:58 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com