పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం

0
83

తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని వారు సూచించారని బిపీఎం తెలిపింది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:33:53 0 110
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 197
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 114
Andhra Pradesh
గుంటూరు యువత జాగర్త
గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:44:28 0 192
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com