అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్

0
114

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని చెప్పారు.

Search
Categories
Read More
West Bengal
BJP Launches Mass Contact Drive During Durga Puja |
The BJP’s West Bengal unit is conducting a mass contact programme during Durga Puja. Party...
By Pooja Patil 2025-09-16 04:44:31 0 732
Andhra Pradesh
మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-04-15 14:31:57 0 153
Telangana
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2026-04-02 07:24:44 0 174
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com