రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.

1
140

మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల బంగారం, రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన స్వాతి, పెట్రోలు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ప్రైవేట్ కళాశాల యజమాని అండతో తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. గత నెల నుంచే ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తనకు ప్రాణహాని ఉందని వాపోయింది. హిజ్రా సంఘం నాయకురాలు కరిష్మా సహా సభ్యులు ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*  ...
By Rajini Kumari 2026-02-05 09:17:31 0 100
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 289
Andhra Pradesh
రాష్ట్రంలో గ్యాస్ ఇందన కొరతలేదు
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు • నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు...
By Rajini Kumari 2026-03-26 13:39:20 0 107
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com