మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
Posted 2026-02-23 14:16:46
0
181
అమరావతి...
మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష.
హాజరైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు,పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ.
వివిధ రకాల అనుమతుల కోసం యూడీఏల పరిధిలోని గ్రామాల్లో ఫీజులు వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.
ఆయా గ్రామాల నుంచి వసూలయ్యే నిధులను పంచాయతీలకు ఎంతమేర చెల్లించాలనే దానిపై చర్చ.
పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరగా నిర్ధారించాలని నిర్ణయం.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించేలా నిర్ణయం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
సూర్యామెహన్ మద్దూర్ మండల్
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ...
మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
మంచిర్యాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్...
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అర్థరాత్రి...
అంజుమన్ భూములు ఖాజీ భూములు మసీదు దర్గా భూములు ఇవన్నీ ముస్లిం మైనార్టీ భూములు ఆ తర్వాతే వక్ఫ్ భూములు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా_
_ఇన్ని భూములు ఉండి ముస్లిం...
Centre Reviews Assam Flood Damage, Speeds Relief Plans
Union Ministers Shivraj Singh Chouhan and Kiren Rijiju conducted ground and aerial surveys of...