మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
Posted 2026-02-23 06:58:37
0
136
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్ రెడ్డి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం జరిగిన సమీక్షలో, 2014 నుంచి మంజూరైన ఇళ్ల పట్టాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద పట్టాలను గుర్తించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రేక్షకులందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్…! 💥 యంగ్ రెబల్ స్టార్ Prabhas మరియు మిల్కీ బ్యూటీ Kajal Aggarwal నటించిన క్లాసిక్ లవ్ ఎంటర్టైనర్ “Darling” మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది! 🎉
2010లో విడుదలై యూత్ హార్ట్లను గెలుచుకున్న ఈ సినిమా…
అప్పట్లోనే మ్యూజిక్, కామెడీ,...
వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే...
Five Killed in Tragic East Kameng Gorge Accident
A devastating road accident occurred in Arunachal Pradesh's East Kameng district yesterday, when...
విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
*విజయవాడ
దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
దుర్గగుడికి...
పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్...