అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం గ్రామం లోని ముళ్ళపొదల్లో పేకాట ఆడుతున్న వారి గుర్తించి సి ఐ శివగంగాధర్ రెడ్డి తమ సిబంది తో కలిసి దాడి చేసి 7 గురుని అదుపులో తీసుకున్నారు వారి నుండి 70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు .