• "కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
    హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్...
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
    సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం వెల్లివిరిసింది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పంచద్రవ్యాలతో స్వామికి మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రంతా భజనలు, ప్రత్యేక ఆరాధనలు కొనసాగాయి....
    0 Comments 0 Shares 817 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com