Search
Discover new people, create new connections and make new friends
-
మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారుమొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు0 Comments 1 Shares 119 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.0 Comments 0 Shares 182 Views 0 Reviews -
తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్0 Comments 0 Shares 215 Views 0 Reviews
-
బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలు
వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—
తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ—
కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.
బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలువరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ—కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.0 Comments 0 Shares 538 Views 0 Reviews -
ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలు
ఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి చర్చలు
హైదరాబాద్ :
IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.
ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.
అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.
ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలుఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి చర్చలుహైదరాబాద్ :IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.0 Comments 0 Shares 242 Views 0 Reviews -
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.
కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.0 Comments 0 Shares 779 Views 0 Reviews -
పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే
దిల్సుఖ్ నగర్లోని కోణార్క్ థియేటర్లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు
సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది
దీంతో దిల్సుఖ్ నగర్లోని కోణార్క్ థియేటర్కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలుపార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే దిల్సుఖ్ నగర్లోని కోణార్క్ థియేటర్లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది దీంతో దిల్సుఖ్ నగర్లోని కోణార్క్ థియేటర్కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు0 Comments 0 Shares 302 Views 0 Reviews -
*ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..💐🤝*
*ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం భాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు*
*ఆయన రచించిన "అనిమేష" కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం*
*సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మందం బందారం**ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..💐🤝* *ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం భాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు* *ఆయన రచించిన "అనిమేష" కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం* *సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మందం బందారం*0 Comments 0 Shares 186 Views 0 Reviews -
[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
మొయినాబాద్లో జరిగిన ఫామ్హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం.
పుట్టా మహేష్ కుమార్కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫామ్హౌస్లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
[15/03, 2:18 pm] null: కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
కేటీఆర్కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం మొయినాబాద్లో జరిగిన ఫామ్హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం. పుట్టా మహేష్ కుమార్కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫామ్హౌస్లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు. మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు. శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. [15/03, 2:18 pm] null: కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. కేటీఆర్కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.0 Comments 0 Shares 350 Views 0 Reviews -
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.0 Comments 0 Shares 217 Views 0 Reviews -
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన యాదగిరి సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారితో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు.
కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని.. బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన యాదగిరి సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారితో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని.. బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.#భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు.0 Comments 0 Shares 437 Views 0 Reviews -
హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు.
వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ల టోర్నమెంట్లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ల టోర్నమెంట్లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 262 Views 0 Reviews