• మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    0 Comments 0 Shares 164 Views 0 Reviews
  • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 320 Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
    #HistoricAmaravatiResolution
    #APAssembly
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

    ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది.
    #Tirumala
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది. #Tirumala #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 420 Views 0 Reviews
  • రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు.
    #DivyangaShakti
    #దివ్యాంగశక్తి
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 426 Views 0 Reviews
  • స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఏపీలో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది.
    #StatueOfSacrifice
    #అమరజీవిత్యాగశిల్పం
    #PottiSreeramulu
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఏపీలో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది. #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 506 Views 3 0 Reviews
  • సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది.
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 343 Views 27 0 Reviews
  • ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది.
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 358 Views 0 Reviews
  • 02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి.
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి. #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    Like
    1
    0 Comments 0 Shares 510 Views 5 0 Reviews
  • [02/03, 9:00 pm] null: రాయలసీమ కరువును తరిమికొట్టేలా టీడీపీ కట్టిన, తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. మరి
    సీమకు నువ్వేమి చేసావ్ జగన్ రెడ్డి? ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పెట్టలేకపోయావు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    [02/03, 9:00 pm] null: రాయలసీమ కరువును తరిమికొట్టేలా టీడీపీ కట్టిన, తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. మరి సీమకు నువ్వేమి చేసావ్ జగన్ రెడ్డి? ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పెట్టలేకపోయావు. #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 360 Views 0 Reviews
  • గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు. #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 408 Views 0 Reviews
  • [28/02, 2:42 pm] null: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళావెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
    #HPVVaccination
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    [28/02, 3:04 pm] null: చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, రోగులతో మాట్లాడిన చంద్రబాబు గారు. ఆసుపత్రి శుభ్రంగా ఉండాలని, వైరింగ్ సరిచేసుకోవాలని వైద్యులకు సూచించిన సీఎం. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలన్న సీఎం.
    #HPVVaccination
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    [28/02, 2:42 pm] null: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళావెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. #HPVVaccination #ChandrababuNaidu #AndhraPradesh [28/02, 3:04 pm] null: చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, రోగులతో మాట్లాడిన చంద్రబాబు గారు. ఆసుపత్రి శుభ్రంగా ఉండాలని, వైరింగ్ సరిచేసుకోవాలని వైద్యులకు సూచించిన సీఎం. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలన్న సీఎం. #HPVVaccination #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 421 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com