అయ్యప్ప స్వామి దీపం మహోత్సవం
కర్నూలు!! శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు
0 Comments 0 Shares 155 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com