గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు
గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్ను...