• శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
    మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో, శ్రీరాముడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లే రెడ్డి ప్రసాద్, కోన భాస్కర్, కందికట్ల జయ, రమణ, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 88 Views 0 Reviews
  • శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
    అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ రీజనల్ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని, ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక అయిన శ్రీరాముని మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. స్థానికంగా...
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • అన్నమయ్య లో శాంతియుతంగా శ్రీరామనవమి జరుపుకోండి: ఎస్పీ.
    అన్నమయ్య జిల్లా ప్రజలు శ్రీరామనవమి పండుగను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం సూచించారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, సమస్యలు ఉంటే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. డీజే కార్యక్రమాలు నిర్వహించరాదని, సాంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకోవాలని సూచించారు.
    0 Comments 0 Shares 91 Views 0 Reviews
  • జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
    మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, జిల్లా ఖజానా ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్ వంటి శాఖల పనితీరును ఆయన పరిశీలించారు. జీఎస్టీ వసూళ్లలో పారదర్శకత పెంచాలని, బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో జీఎస్టీ చెల్లింపులను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రత్యేక...
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
    బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాలకు, మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో 464 మందికి సీట్లు
    0 Comments 0 Shares 100 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • Like
    1
    0 Comments 0 Shares 886 Views 0 Reviews
  • అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
    శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్‌ అయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల...
    0 Comments 0 Shares 112 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com