మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.

0
97

మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు లేక, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం కేవలం 35వేల కిలోల టమాట మాత్రమే మార్కెట్ కు వచ్చింది. మొదటి రకం 10 కిలోలు రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160కు అమ్ముడుపోయాయి. మదనపల్లె నియోజకవర్గంలో 100 హెక్టార్లలో టమాట పంట ఉంది

Search
Categories
Read More
Andhra Pradesh
SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు
శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి...
By Manda Ramkumar 2026-03-28 08:55:10 0 133
Himachal Pradesh
शिमला में दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन
शिमला में १३ और १४ सितंबर को दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन किया जा रहा है। इस...
By Pooja Patil 2025-09-13 07:03:06 0 206
Andhra Pradesh
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
By Pagadala Venkateswar 2026-02-28 11:34:40 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com