పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

0
25

గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల పఠనం, పాఠ్యాంశాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. బాలికలకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం వంటి అంశాలను స్వయంగా పరిశీలించి, వసతి గృహ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com