మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.

0
110

యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం డీఈవోను వారు కలిశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు మదనపల్లి పట్టణంలోని జ్ఞానోదయ స్కూల్లో తొలి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు: ప్రజలకు భరోసా ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డాక్టర్ల...
By Babitha Babitha 2026-05-18 08:50:01 0 42
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 102
Andhra Pradesh
కర్నూలు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ::
కర్నూలు:  కర్నూలులో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు...
By Hari Krishna 2025-12-24 14:56:03 0 662
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 108
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 499
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com