డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.
Posted 2026-02-11 07:59:52
0
150
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త. పాత నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి చివరి అవకాశం కల్పిస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. విద్యార్థులు తమ ID ప్రూఫ్/ఆధార్ ఒరిజినల్ తో ఈ నెల 20వ తేదీ నుంచి SVUలో హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. ఇది వారికి ఇదే చివరి అవకాశం అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manipur Boosts Environment and Forest Conservation Efforts
Manipur continues to strengthen environmental protection and forest conservation through...
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
High Tech Boost: First Semiconductor Cluster In Bhiwadi
Rajasthan has achieved a major technological milestone as its first semiconductor cluster was...
పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం
పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని...
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...