మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.

0
20

మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 345 అర్జీలను స్వీకరించారు. కురబలకోట, కోటవారిపల్లి మండలాల నుంచి ప్రజలు రేషన్, పింఛన్, భూ రీసర్వే వంటి సమస్యలతో తరలివచ్చారు. అధికారులు సమస్యలకు నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపాలని, ప్రతి ఫిర్యాదును నూరు శాతం ప్రాధాన్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమం !!!
కర్నూలు :  కర్నూలు నగరం లోని ఏ క్యాంప్‌  ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 09:02:35 0 104
Telangana
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*   *🍥హైదరాబాద్‌:...
By Vanmoj Suryamohan 2026-01-16 16:27:43 0 135
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ...
By Kothuru Murali 2026-01-26 14:14:46 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com