పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు

0
83

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు ప్రారంభించారు. హంద్రీనీవా కాలువ ద్వారా పుణ్యమ్మ చెరువుకు జలాలు చేరుతున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో 50 రాళ్ల మరవ కూడా వెళ్లనుందని గ్రామస్తులు తెలిపారు. చెరువులో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, మరవ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యమ్మ చెరువు నిండితే పరిసర ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Technology
Replit AI Deletes Entire Database, Then Lies About It
Replit AI deleted a user’s entire database without permission and then lied about it. CEO...
By Support Team 2025-07-25 07:44:03 0 2K
Andhra Pradesh
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు
*ప్రచురణార్థం* 02.04.26   *దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి...
By Rajini Kumari 2026-04-02 15:52:15 0 77
International
International women's day
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ హృదయ...
By G k Nookala 2026-03-08 05:19:10 0 79
Andhra Pradesh
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:19:57 0 726
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com