దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు

0
187

దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు , డా కడియాల లలిత్ సాగర్ గారు.

ఈ కార్యక్రమంలో దర్శి మండల తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ “రైతుల భూమి రికార్డులన్నీ ఇకపై కంప్యూటర్‌లో భద్రంగా ఉంటాయి.

భూకబ్జాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.జనం ఆస్తులపై ఇక ఏ వ్యక్తి ఫొటోలు ఉండవు, కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, రాజంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట ఏడుకొండలు, గ్రామ నాయకులు ఫణితపు వెంకట్రామయ్య, ఫణితపు వెంకట్రావు, దామా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళలో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం...
By Chennaiah Kati 2026-01-28 04:46:58 0 157
Telangana
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..
పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. ‎హరీష్ రావును...
By Ponnala Srinivasrao 2026-04-01 03:44:33 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com