మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.

0
143

మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్' 3కే అవగాహన రన్‌ను శనివారం నిర్వహించాయి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్‌ను ప్రారంభించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వారు చదువు, క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డ్రగ్స్ విక్రయాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా ఎస్పీ తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Telangana
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...
By Bittu Bittu 2025-12-27 12:09:34 0 277
Andhra Pradesh
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*   *20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల...
By Rajini Kumari 2025-12-21 12:08:06 0 207
Andhra Pradesh
మోడల్ స్కూల్ వార్షికోత్సవం: విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, తల్లిదండ్రులకు పిలుపు
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, 21 ఏప్రిల్...
By Kothuru Murali 2026-04-21 14:59:55 0 60
Telangana
లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు...
By Sidhu Maroju 2025-11-28 07:28:04 0 158
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com