కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.

0
102

అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, సంస్కరణలకు బలం చేకూర్చేలా, వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఉందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా బడ్జెట్ రూపొందించారని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ఇది పునాదిగా నిలుస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
International
UK TO END CARE VISAS
The UK government has introduced the first round of stricter visa rules in Parliament, setting...
By Bharat Aawaz 2025-07-03 08:24:06 0 2K
Andhra Pradesh
కరుణ చూపటమే క్రీస్తు సందేశము..
*కరుణ చూపడమే క్రీస్తు సందేశం* - గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ సర్వ మానవ...
By KOTESWARARAO KVSR 2025-12-24 13:39:13 0 215
Telangana
"ప్రజావాణిలో శివనగర్ స్వరం – పనులు పూర్తి చేయాలని డిమాండ్.|
అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు సూచనల మేరకు శివనగర్...
By Sidhu Maroju 2026-04-13 12:23:50 0 124
Telangana
4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-01 13:54:23 0 481
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com