గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.

0
88

అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, పీటీఎంలోని మల్లెలగ్రామం, పెద్దమేకలపల్లికి చెందిన వెంకటరమణరెడ్డి పొలంలో పండించే గంజాయిని కొత్తకోట సురేంద్ర (డిమ్మర్), అఫ్రీద్, పురుషోత్తం, ఆదిల్ ముఠాగా ఏర్పడి విక్రయించేవారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Search
Categories
Read More
Karnataka
CBI Raids Former Karnataka Minister in Valmiki Scam |
The Central Bureau of Investigation (CBI) conducted searches at the residence of a former...
By Pooja Patil 2025-09-15 12:45:56 0 438
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...
By Kothuru Murali 2026-03-21 06:23:33 0 83
Andhra Pradesh
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*గుంటూరు*   *3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-01-05 11:51:59 0 163
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com