మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.

0
118

మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) భూమిని అదే గ్రామానికి చెందిన నీలావతి, శ్యాము, శ్రీనివాసులు అక్రమంగా దొంగ పత్రాలతో రాయించుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జరిగిన గొడవలో రాజేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Search
Categories
Read More
Sports
HAPPY BIRTHDAY HARBHAJAN SINGH!! .
From being a match-winner for Team India to a total livewire in the commentary box, Harbhajan...
By Bharat Aawaz 2025-07-03 06:39:19 0 3K
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 214
Telangana
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే...
By Vanmoj Suryamohan 2026-01-13 15:03:09 0 388
Telangana
‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...
By Ponnala Srinivasrao 2026-03-13 04:36:30 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com