విశాఖ లో డిప్యూటీ సిఎం పర్యటన

0
479

విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల వరకు పర్యటిస్తారు. ఇప్పటికే గురు వారం విశాఖ విమాన శ్రయం చేరుకొని . రాత్రి రుషికొండ ప్యాలెస్ లో బస చేశారు. తర్వాత ఈ రోజు ఉదయం జంతు సంరక్షణ కేంద్రం ను సందర్శించి జూ. పార్క్ అధికారులను కలిశారు . వన్య ప్రాణులు సంరక్షణ కార్పొరేటు లు కావాలని జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసు కో వా లని. పర్యావరణాన్ని స్థిరత్వం న కు వన్య ప్రాణుల సంరక్షణ చాలా ముఖ్యమని ప్రస్తుత సౌకర్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. జూ పార్క్ లో రెండు జరిపిలను దత్తత తీసుకున్న ఆయ న సీత కోక పార్కు ను అరా తీశారు. సింహా లను. ఎలుగు బంట్లు ను వివిధ రకాల జంతు వులను చూసి తిలకించారు. ఏకో పార్క్ లో నీ శాంతి వనం లో మహా ఘ నీ మొక్క నాటారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన జిల్లా అధికారులతో సమా వేశం అయ్యారు. నగరంలో ఎక్కడ చూసిన కాలుష్యం తో నిండి ఉందనీ .నగరానికి అనేక కంపెనీలు పెట్టు బడులు వస్తున్నందున ప్రాథమిక సదుపా యాలు కల్పించి కాలుష్య నియంత్రణ నగరంగా  అభి వృద్ధి  చేయా లని అధికారుల ను కోరా రు . నా పర్యటనలో పూలు. బో కేలు. బొట్లు ఆర్భాటాలు వుండరా దన్నారు. అర్జీ దారుల సమస్యలు కాగిత రూప ము లో స్వీకరించారు. తర్వాత విశాఖ ఉత్సవాలను సందర్శించి పర్యాటకుల సందడి నీ తిలకించారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు. ఉప కలెక్టర్ గొబ్బి ల్ల విద్యా ధరి గారు. ఎంఎల్ఏ లు. పి రమేష్ గారు. వంశీ కృష్ణ శ్రీనీ వాస్ గారు. కూటమి కార్యకర్తలు ఉన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:37:31 0 225
Telangana
కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|
"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-29 10:22:04 0 66
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని...
By Kothuru Murali 2026-02-13 06:09:33 0 158
SURAKSHA
Manoj Kumar Singh, IAS: Driving Uttar Pradesh's Growth
A distinguished 1988-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Manoj Kumar Singh serves as the...
By Lokeshwari Panthadi 2026-07-17 12:36:28 0 41
Telangana
మచ్చ బొల్లారం తాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య - జుగాడ్
మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం పరిధిలోని తాగునీటి...
By Sidhu Maroju 2025-08-18 14:28:53 0 623
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com