పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి

0
174

పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25) మనస్థాపం చెంది బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషయమించడంతో సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Business & Finance
Mizoram Eyes Israel Partnership for Water Development
The Mizoram government is exploring a collaboration with Israel to strengthen its water sector...
By Navya Sree 2026-07-02 07:11:17 0 45
Andhra Pradesh
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు
వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా...
By Karapati Gopi 2026-01-23 01:31:37 0 617
SURAKSHA
క్షణాల్లో ఆపదను నివారించే డయల్ 100 సమర్థత
పదలో ఉన్న ఏ పౌరుడైనా డయల్ 100కి ఫోన్ చేయగానే నిమిషాల్లో స్పందిస్తున్న తెలంగాణ పోలీసులు, తమ...
By Kalaga Sailaja 2026-06-29 06:11:18 0 38
Business & Finance
Director Identification Number for Company Directors
A Director Identification Number (DIN) is a unique identification number issued by the Ministry...
By Navya Sree 2026-07-24 05:40:45 0 20
Punjab
Punjab: Gurdaspur Police arrests two 'Pakistani spies' for sharing details related to Indian Armed Forces
Gurdaspur: Punjab Police Foils Major Espionage Plot, Two Arrested for Leaking Military Secrets to...
By BMA ADMIN 2025-05-20 08:55:52 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com