సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం

0
160

చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు, ప్రమాదంలో అసిరి నాయుడుకు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు అదే సమయంలో అటుగా వెళ్తున్న చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు ఘటన స్థలంలో దగ్గర ఆగి, బాధితులను పరామర్శించారు బాధితులను హాస్పటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతుడి కుటుంబానికి కరణం వెంకటేష్ బాబు  సానుభూతి తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...
By Pagadala Venkateswar 2026-03-07 05:59:59 0 89
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com