నిమ్మనపల్లి లో దాయాదుల ఘర్షణ.
Posted 2026-01-26 13:34:59
0
188
నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల వ్యవహారంలో జి. నారాయణ (70), రవిబాబు (50) వర్గాల మధ్య కర్రలు, కొడవండ్లతో బీకరమైన ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ స్తంభాలు నాటేందుకు రావడంతో చింతచెట్లు నరికించాడని ఆరోపిస్తూ నారాయణ వర్గంపై దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
Disaster Management and Relief
During natural disasters like floods, the Karnataka Police consistently stands at the forefront...
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం తెలంగాణ పోలీసుల పోరాటం
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిపై తెలంగాణ పోలీస్ విభాగం...
Delhi's New EV Policy to Drive Green Investment
The Delhi Cabinet has approved a new Electric Vehicle (EV) Policy, effective from on July...
Dr. Pritpal Kaur IPS: Leading with Courage and Compassion
A dentist-turned-IPS officer whose people-centric policing, anti-drug initiatives, and youth...