ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.

0
100

బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు ఘనంగా రహదారి భద్రతా అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు - 2026'లో భాగంగా బాపట్ల పట్టణంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, పాత బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎంపీ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  అనంతరం బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారితో కలిసి విద్యార్థులు, యువతతో రహదారి నిబంధనలు పాటించేలాగా ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో DRO గంగాధర్, District RTO పారణసామీ రెడ్డి, DMHO విజయమ్మ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Sikkim
International Pilgrimage Yatra Resumes via Sikkim in June 2025
After a five-year hiatus, the Kailash Mansarovar Yatra is slated to resume in June 2025, entering...
By Bharat Aawaz 2025-07-17 07:28:41 0 1K
Telangana
సుచిత్ర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ ఈటెల.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను...
By Sidhu Maroju 2025-12-31 08:02:06 0 75
Telangana
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
By Sidhu Maroju 2025-08-18 15:48:45 0 541
Andhra Pradesh
రొంపిచర్ల :లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేసిన.. చల్లా బాబు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ...
By Kothuru Murali 2026-02-05 12:07:56 0 38
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com