పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

0
73

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసుకు వెళ్లారు. రెగల్ రోడ్డు పంచాయతీ బోరుకు ఉన్న సుమారు 40 మీటర్ల సర్వీస్ కేబుల్ ను దొంగిలించారు. పంచాయతీ సిబ్బంది మరమ్మత్తులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్...
By John Baji 2025-12-31 01:40:03 0 66
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:01:39 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com