కష్ట జీవి
Posted 2026-01-22 08:58:58
0
615
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన వారు. 30 సంవత్సరాల క్రితం విశాఖ పట్నం వచ్చి స్థిర పడ్డారు ఇతని వయసు 77 సంవత్సరాలు తాను చేసిన కూలీ లో సగం డబ్బు. నిరుపేదలకు పంచుతుంటాడు. ఇతను ఇంటి నుండి బయలు దేరి రోడ్డు పైకి వస్తె ప్రతి ఉదయం పూట ఆకలితో అలమటిస్తున్న వారికి టిఫిన్ పెట్టిస్తు.వారి ఖర్చు లకు ఇస్తుంటాడు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ ప్రక్కన కనపడిన వారికి పేద వారిని పలకరించి . టీ. బిస్కెట్స్. ఇస్తుంటాడు. ఎవ్వరైనా పేదలు కష్ట ములో వుంటే వా రిని తమ కష్టం లోని డబ్బులతో ఆ దుకొంటాడు. ఆయన భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ. చని పోయే ముందు మనం ఏమి తీసుకు పోలెం కదా. నా కష్టం లో పేద లకు సహాయం చేసి. స్వర్గానికి వెళ్ళాలని తెలిపారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
UK Businesses Face Countdown for New Data Protection Law Compliance
The UK Information Commissioner’s Office (ICO) has issued a critical one-month warning to...
T.D.P Press Meet On Rob #Guntur New Updates
రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి ఈ రోజు జరిగిన pressmeet
#Sivanagendra #tdppressmeet...
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
తాడేపల్లి లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం.
తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి...
పుంగనూరు: పుంగనూరు టౌన్ హెల్మెట్లు ధరించి ప్రాణాలు కాపాడుకోండి.
పుంగనూరు పట్టణంలో రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం జర్నలిస్టులు, ఎంవిఐ సుప్రియ...