పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు

0
61

పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు గ్రామంలోకి ప్రవేశించి వెంకట్రామయ్య, నరసింహులు, నాగరాజ, చెంగల్రాయులకు చెందిన మామిడి, కొబ్బరి, అరటి, జొన్న, పశుగ్రాస పంటలను ధ్వంసం చేసింది. స్థానికుల కథనం ప్రకారం, ఏనుగు అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 210
Andhra Pradesh
Chandrababu : దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. యూఏఈ మంత్రితో కీలక భేటీ.
దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో సమావేశం...
By Pagadala Venkateswar 2026-01-20 10:46:07 0 53
Andhra Pradesh
రాయచోటిలో ఒక్కరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల జాతర రాయచోటి రూరల్ మండలం చెన్న...
By Benguluri Madhubabu 2026-01-31 04:13:23 0 127
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com