పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ

0
128

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి ఆధ్వర్యంలో పౌర్ణమి గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి దేవేరులు గరుడవాహనంపై మాడవీధులలో భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
By CM_ Krishna 2025-12-24 12:31:01 0 197
Telangana
ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్...
By Sidhu Maroju 2026-03-13 09:00:18 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com