అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు

0
186

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటి వివిధ సామాగ్రిని ఖాళీ చేసి, అధికారుల సమక్షంలో ట్రక్కుల్లోకి ఎక్కించి మదనపల్లెకు తరలించారు. ఈ తరలింపుతో కలెక్టరేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రేపటి నుంచి మదనపల్లెలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. పత్రాల సమగ్రతను, కార్యకలాపాల అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Search
Categories
Read More
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 2K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం...
By Kothuru Murali 2026-02-05 08:18:54 0 101
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: ప్రముఖ...
By Gadiyapudi Narendra 2026-01-03 16:23:53 0 202
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com