వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు
Posted 2026-01-03 09:22:39
0
199
వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు
జిల్లా :బాపట్ల|మండలం :వేమూరు| గ్రామం: జంపని
బాపట్ల: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు, వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఆయనకు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
సమస్యను పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ( PGRS ) ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు ఆయన సమస్యను పరిశీలించారు.
ఫిర్యాదు మేరకు, వినికిడి సమస్య పరిష్కారం కోసం శ్రావణ యంత్రం (హియరింగ్ ఏవైస్) కేటాయించబడింది.
ఈ చర్య ద్వారా శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు వినికిడి సామర్థ్యాన్ని పొందగా, ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఈ పరిష్కారం గ్రామంలోని ఇతరులకు పాజిటివ్ ఉదాహరణగా నిలిచింది.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఉత్తరప్రదేశ్లో వరద సహాయక చర్యలు: 36 జిల్లాలకు భారీగా సాయం
ఉత్తరప్రదేశ్లో సంభవించిన వరదలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం భారీ సహాయక చర్యలు చేపట్టింది....
"సికింద్రాబాద్లో జీహెచ్ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు మరోసారి...
Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.
రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం
వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి
నా...
“मणिपुर में अवैध पॉपि खेती पर नकेल, सरकार सख़्त”
मणिपुर सरकार नै #वनविभाग के अफ़सरां कूं सतर्क रहणो कह्यो है। मुख्य मकसद राज्य में होण वालो अवैध...
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...