వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు

0
199

వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు
జిల్లా :బాపట్ల|మండలం :వేమూరు| గ్రామం:  జంపని


బాపట్ల: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు, వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఆయనకు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
 సమస్యను పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ( PGRS ) ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు ఆయన సమస్యను పరిశీలించారు.
 ఫిర్యాదు మేరకు, వినికిడి సమస్య పరిష్కారం కోసం శ్రావణ యంత్రం (హియరింగ్ ఏవైస్) కేటాయించబడింది.
 ఈ చర్య ద్వారా శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు వినికిడి సామర్థ్యాన్ని పొందగా, ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఈ పరిష్కారం గ్రామంలోని ఇతరులకు పాజిటివ్ ఉదాహరణగా నిలిచింది.

 

#Narendra

Search
Categories
Read More
Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లో వరద సహాయక చర్యలు: 36 జిల్లాలకు భారీగా సాయం
ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన వరదలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం భారీ సహాయక చర్యలు చేపట్టింది....
By Triveni Yarragadda 2025-08-11 05:55:07 0 701
Telangana
"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి...
By Sidhu Maroju 2026-04-18 08:31:18 0 250
Andhra Pradesh
Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.
రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి నా...
By Pagadala Venkateswar 2026-01-18 10:43:26 0 164
Manipur
“मणिपुर में अवैध पॉपि खेती पर नकेल, सरकार सख़्त”
मणिपुर सरकार नै #वनविभाग के अफ़सरां कूं सतर्क रहणो कह्यो है। मुख्य मकसद राज्य में होण वालो अवैध...
By Pooja Patil 2025-09-12 05:01:47 0 232
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
By Sidhu Maroju 2025-09-03 10:42:41 0 351
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com