పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన

0
31

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ పిలుపుమేరకు బుధవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి పోకల మునికృష్ణ మాట్లాడుతూ, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ మరియు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కూడా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 518
Andhra Pradesh
60 మందికి బోటు మత్స్యకారులకు బోటు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*   నాగాయలంక మండలం...
By Rajini Kumari 2026-04-10 12:03:29 0 90
Andhra Pradesh
సాండ్ మైనింగ్: అభివృద్ధా? లేక రాజకీయ శక్తియా?
ఆంధ్రప్రదేశ్‌లో సాండ్ మైనింగ్ ఇప్పుడు కేవలం నిర్మాణ రంగానికి పరిమితమైన విషయం కాదు. ఇది...
By Babitha Babitha 2026-05-16 06:45:01 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com